మఠంపల్లి : సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలంలోని నాగార్జున సిమెంట్ అనుబంధంగా ఉన్న బైసన్ ప్యానల్ గురించి గత పది రోజుల క్రితం ప్రచురించిన వార్తకు బైసన్ యాజమాన్యం స్పందించి బాధితులకు డబ్బులు ఇప్పించ డం జరిగింది. వాస్తవానికి ఈ డబ్బులు వ్యవహారం యాజమాన్యానికి ఎటువంటి సంబంధం లేక పోయినా బాధితులు...