నిరుపేదల ప్రాణాలంటే లెక్కలేదా..?
భూమి కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వలేదు..
అమాయక రైతుల ప్రాణాలు తీసిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్..
స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, మై హోమ్ రామేశ్వరావుఅరాచకాలకు అంతే లేదా..?
ప్రాజెక్టు పూర్తికాకుండానే ప్రారంభోత్సవం..
ఎవర్ని మభ్యపెట్టడానికి ఈ డ్రామాలు.?
న్యాయం చేయమని అడిగితే అరెస్టులు చేస్తారా..? : తల్లోజు ఆచారి..
బాధిత కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం..వారి...