నాచారం : ఉప్పల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ నాయకులు డబ్బు సంచులతో గెలవాలని ప్రయత్నం మూర్ఖత్వం అవుతుందని నాచారం డివిజన్ కాంగ్రెస్ ఇన్చార్జి వి ఎస్ ప్రకాష్ రెడ్డి అన్నారు. నాచారం డివిజన్ లోని వివిధ కాలనీలో కాంగ్రెస్ అభ్యర్థి మందమల్ల పరమేశ్వర్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ.. గడప గడపకు ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...