హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జనగామ ఆశావహులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మధ్య కేటీఆర్ సయోధ్య కుదిర్చారు. పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలని జనగామ నేతలకు కేటీఆర్ సూచించారు. ఈ సమావేశంలో...
బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేదానిపై సందిగ్ధత..
టికెట్ విషయంలో పట్టువిడువని ముత్తిరెడ్డి..
వెనక్కి తగ్గేది లేదంటూ ఉడుంపట్టు పట్టిన పల్లా..
తెరవెనుక గట్టి లాబీయింగ్ చేస్తున్న పోచంపల్లి..
త్వరలో అభ్యర్థి ఎవరనే దానిపై వీడనున్న మిస్టరీ..
పొన్నాల రాజకీయ జీవితానికి ఎండ్ కార్డు పడనుందా..?
కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి అంటూ ప్రచారం..
మోడీ చరిష్మా స్థానిక బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తుందా..?
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...