Saturday, July 27, 2024

mla's

కాంగ్రెస్ మూడో జాబితా విడుదల..

16 మందితో కాంగ్రెస్‌ మూడో లిస్ట్ కామారెడ్డి నుంచి బరిలో రేవంత్ హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ మూడో జాబితా విడుదలైంది. 16మంది అభ్యర్థులతో లిస్ట్ ను ప్రకటించింది. కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి బరిలో ఉండగా, సీఎం కేసీఆర్ పైనే పోటీకి దిగుతున్నారు. ఈ మూడో జాబితాలో 16 మంది అభ్యర్థులను...

అసెంబ్లీ సాక్షిగా..చట్టాన్ని ధిక్కరిస్తున్న ప్రజా ప్రతినిధులు..

ఎమ్మెల్యేల ఆస్థులు, అప్పులు శాసనసభకి సమర్పించాలి.. ఎమ్మెల్యేలుగా గెలిచి నాలుగేండ్లు దాటుతున్నాఇప్పటికీ వివరాలు సమర్పించలేదు.. ప్రవర్తనా నియమావళి 364 ప్రకారం ఇది తప్పని సరి.. ఇది పూర్తిగా శాసనసభ విధి విధానాలకు విరుద్ధం.. తాము సంపాదించిన అక్రమాస్థుల వివరాలు బయటపడతాయని భయం.. ప్రజలు నిలదీస్తే జవాబు చెప్పలేని పరిస్థితి.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా అక్రమార్జన.. ఎమేల్యేల ఆస్థులు, అప్పులు శాసన సభకు సమర్పించేలా...

షిండే వర్గానికి గడ్డు కాలం..

షిండే వర్గాన్ని వీడేందుకు సిద్ధమైన 22 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు.. సంచలన విషయాన్ని వెల్లడించిన శివసేన అధికారిక పత్రిక సామ్నా.. మహారాష్ట్రలో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొనేలా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు భారతీయ జనతా పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారని...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -