మిర్యాలగూడ : ఎన్నికల కోడ్ అమలవు తున్న నేపథ్యంలో వాహనాల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. గురువారం మిర్యాలగూడ డివిజన్ వ్యాప్తంగా 11.31లక్షల నగదు,35లీటర్ల మధ్యం స్వాధీనపరచుకున్నట్లు డి.ఎస్.పి కె వెంకటగిరి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడిరచారు. మిర్యాలగూడ పట్టణంలోని వన్ టౌన్ పరిధిలో ఈదులు కూడా...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...