Sunday, September 24, 2023

minister indra karan reddy

అటవీ అమర వీరుల త్యాగాలను మరువొద్దు..

వారి ఆశయాలకు అనుగుణంగా పని చేయాలి విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి అమ‌రుల కుటుంబాల‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంది: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అట‌వీ అమర‌వీరుల‌కు నివాళుల‌ర్పించిన మంత్రి హైద‌రాబాద్ : అటవీ అమర వీరుల త్యాగాలను ఉద్యోగులెవరూ మరువొద్దని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి కోరారు. సోమ‌వారం జాతీయ‌ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్స‌వం సందర్భంగా నెహ్రూ జూలాజిక‌ల్ పార్క్...

మజ్లిస్ పార్టీ చేతిలోనే కేసీఆర్ కీలుబొమ్మ..

నిర్మల్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దుర్మార్గ పాలన సాగుతోంది.. రైతుల భూములతో వ్యాపారం చేయడానికే 220 జీవో తెచ్చారు.. ధరణితో నష్టపోయిన రైతుల ఆత్మహత్యలు.. ప్రభుత్వ హత్యలే.. ఈనెల 27న ఖమ్మంలో రైతు భరోసా సభ భారీగా నిర్వహిస్తాం.. కేసీఆర్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. హైదరాబాద్ :తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర...
- Advertisement -

Latest News

టివీ యాంకర్లను పార్టీలు బహిష్కరించడం సముచితంగా ఉందా..?

పత్రికా, మీడియా స్వేచ్ఛలపై అధికార పార్టీలు సంకెళ్లు వేస్తున్నా యని, తమ వ్యతిరేక మీడియా వర్గాన్ని అణచివేతకు గురి చేస్తున్నా యనే పలు విమర్శలు అనాదిగా...
- Advertisement -