రైతులను నిలువునా దోచుకుంటున్న వైనం
తరుగు పేరుతో ధాన్యంలో కోత.
రైతుల నుండి అధిక వసూలు.
తమను కలెక్టర్ ఆదుకోవాలని రైతులు వేడుకోలు.
ఆత్మకూర్ : మండలంలోని పెంచికలపేట పిఎ సిఎస్ సొసైటీ పరిధిలో వరి ధాన్యం విక్రయాల్లో తమను అన్ని విధాల దోపిడికి గురి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 20 రోజులుగా వరి ధాన్యం...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...