విజ్ఞప్తి చేసిన రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండీ జావేద్..నేడు నిర్వహించ తలపెట్టిన విద్యా సంస్థల బంద్ విజయవంతం చేయాలని డీ.వై.ఎఫ్.ఐ. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండి జావిద్ జావేద్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా నేడు విద్యాసంస్థల బంద్ కి వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. నిర్వహిస్తున్న బంద్ కి వామపక్ష యువజన సంఘాలు...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...