కొత్త ఫీచర్ తో అప్ గ్రేడ్..గ్రాండ్ విటారా ఎస్యూవీ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వేరియంట్లలో పెడెస్ట్రియన్ సేఫ్టీ వెహికిల్ అలారం (ఏవీఏఎస్)ను ఏర్పాటు చేసినట్టు మారుతీ సుజుకీ ఇండియా సోమవారం తెలియజేసింది. దీంతో ఈ మోడల్ కార్ల ధర రూ.4,000 వరకు పెరిగినట్టు ప్రకటించింది.. ప్రయాణ సమయంలో డ్రైవర్లు, బాటసారుల రక్షణార్థమే ఈ కొత్త ఫీచర్ను...
గతేడాదితో పోలిస్తే గత నెలలో కార్లతోపాటు టూ వీలర్స్ సేల్స్లో 10 శాతం గ్రోత్ నమోదైంది. 2022 జూన్లో 17,01,105 వాహనాలు అమ్ముడైతే, గత నెలలో 18,63,868 యూనిట్లు సేల్ అయ్యాయి. జూన్ వాహనాల విక్రయాలపై ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) నివేదిక విడుదల చేసింది. అయితే, ఈ ఏడాది మే నెలతో పోలిస్తే...
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి నుంచి మరో ప్రీమియం మల్టీ పర్పస్ వెహికల్ (ఎంపీవీ) కారు రానున్నది. టయోటా కిర్లోస్కర్ ఇన్నోవా హైక్రాస్ టెక్నాలజీ ఆధారంగా సరికొత్త ఎంవీపీ రూపుదిద్దుకుంటున్నది. ఇంకా కారు పేరు ఖరారు చేయాల్సి ఉన్నది. వచ్చేనెల ఐదో తేదీన ఇన్నోవా హైక్రాస్ బేస్డ్ ఎంవీపీని మారుతి...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...