Saturday, July 27, 2024

mamatha benarji

ఇండియా కూటమిలో లుకలుకలు

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఒంటరి పోటీ బెంగాల్‌లో మొత్తం 42 పార్లమెంట్‌ స్థానాలు కాంగ్రెస్‌కు 2 సీట్లు ఇస్తామన్న మమతా బెనర్జీ 10 నుంచి 12 స్థానాలు డిమాండ్‌ చేస్తోన్న కాంగ్రెస్‌ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు కోల్‌కతా : పశ్చిమ బంగా ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో...

జమిలి ఎన్నికలకు మేం వ్యతిరేకం

ఇది రాజ్యాంగ విరుద్దమన్న మమత కోల్‌కతా : ఒకే దేశం ఒకే ఎన్నికపై తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌పై ఏర్పాటు చేసిన కమిటీకి టీఎంసీ తన అభిప్రాయాన్ని తెలిపింది. అసెంబ్లీ, లోక్‌ సభకు ఓకేసారి ఎన్నిక నిర్వహించడం అనేది భారత రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి విరుద్ధమని అభిప్రాయపడింది....

ప్రధాని అభ్యర్థిగా ఖర్గే..?

మమత బెనర్జీ, కేజ్రీవాల్ మద్దతు సున్నితంగా తిరస్కరించిన ఖర్గే ఎన్నికల తరువాతే చర్చిద్దామన్న చీఫ్ 141 ఎంపీల సస్పెన్షన్ పై మండిపాటు ముగిసిన ఇండియా కూటమి భేటీ.. 22న దేశ వ్యాప్తంగా ఆందోళన పిలుపు జనవరి రెండో వారంలోగా సీట్ల పంపకాలు దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం వాడీవేడిగా జరిగింది. బీజేపీని ఎదుర్కోవడానికి ఉమ్మడి వ్యూహం, గత అనుభవాలతోపాటు.. తాజా రాజకీయ...

మహిళా బిల్లుతో మారనున్న తెలంగాణ అసెంబ్లీ సీట్ల ముఖచిత్రం..

మార్పుకానున్న పలు బీఆర్ఎస్ సీట్లు.. హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో 119స్థానాలు ఉన్నాయి. వాటిలో 33శాతం సీట్లు అంటే సుమారు 40స్థానాల్లో మహిళలు ప్రాతినిధ్యం వహించాలి. తెలంగాణ అసెంబ్లీలో తాజా లెక్కల ప్రకారం … 63 స్థానాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. మహిళలను రిజర్వ్ చేసేందుకు దీన్నే ప్రాతిపదికగా తీసుకుంటే సీఎం...

తృణమూల్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే..

పశ్చిమ బెంగాల్‌లోని ఏకైక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బేరాన్ బిశ్వాస్ ఆ పార్టీని వీడారు. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ)లో సోమవారం చేరారు. ముర్షిదాబాద్ జిల్లాలో మైనారిటీల ప్రాబల్యం ఉన్న సాగర్‌దిఘి నియోజకవర్గానికి ఈ ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరుఫున పోటీ చేసిన బేరాన్‌ బిశ్వాస్ గెలిచారు. 2021...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -