సీజనల్ వ్యాధులతో సతమతమవుతున్న ప్రజలు..
ప్రభుత్వ ఆసుపత్రులకు క్యూ కడుతున్న రోగులు..
ఒక్కో ఆసుపత్రికి 500 వరకు ఓపీ సంఖ్య పెరిగింది..
డెంగీ, మలేరియా కేసులు పెరగడంతో ఆందోళన..
గడచిన వారం రోజులుగా కురిసిన వర్షాలతో హైదరాబాద్ నగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ వర్షాలు, వరదలతో భాగ్యనగరంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి.. హైదరాబాద్ నగరంలో వైరల్ ఫీవర్స్తో ప్రజలు ఆస్పత్రి...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...