Thursday, May 16, 2024

mahender reddy

సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌గా మాజీ డీజీపీ

బాధ్యతలు స్వీకరించిన మహేందర్‌ రెడ్డి పది నెలల పాటు కొనసాగనున్న మహేందర్‌ రెడ్డి టీఎస్‌పీఎస్సీ సభ్యులుగా ఐదుగురి నియామకం హైదరాబాద్‌ : తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు సెక్రెటరీ అనితారామచంద్రన్‌ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సభ్యులుగా పాల్వాయి రజనీకుమారి, అనితారాజేంద్రతో మహేందర్‌రెడ్డి ప్రమాణం చేయించారు....

టీఎస్​పీఎస్సీ చైర్మన్​గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి

మాజీ డిజిపి మహేందర్ రెడ్డి టిఎస్ఎస్పి చైర్మన్గా నియామకం హైదరాబాద్ : టీఎస్​పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. మహేందర్ రెడ్డి నియమాకాన్ని గవర్నర్ తమిళిసై ఆమోదించారు. అంతకుముందు ఈ పదవిలో జనార్థన్ రెడ్డి ఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తన పదవికి రాజీనామా చేశారు. జనార్థన్ రెడ్డి హయాంలోనే...

పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా మాజీ డిజిపి ?

మహేందర్‌ రెడ్డి వైపు మొగ్గు చూపిన సిఎం ఇప్పటికే నియామక ఫైలు గవర్నర్‌కు పంపిన ప్రభుత్వం కమిషన్‌ సభ్యుల నియామకం తరవాత జాబ్‌ షెడ్యూల్‌ హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా మాజీ డిజిపి మహేందర్‌ రెడ్డిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆయన సమర్థుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నా రు. అలాగే నిబద్దత...

బీఆర్ఎస్‌ నేత పాడె మోసిన బండి సంజయ్..

హఠాన్మరణం చెందిన మహేందర్ రెడ్డి.. మృతుడు గతంలో ఏబీవీపీ కార్యకర్త.. ఆయనతో తనకు అనుబంధం ఉందన్న బండి సంజయ్.. హుజూరాబాద్‌కు చెందిన బీఆర్ఎస్ నేత నందగిరి మహేందర్ రెడ్డి హఠాన్మరణం చెందారు.. కాగా ఆయన అంతిమక్రియల్లో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి.. పాడె కూడా మోశారు. పాడెకు ఓ చివర...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -