మచిలీపట్నం పోర్టు పనులకు శంకుస్థాపన..
24-30 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యం..
ఎగుమతులకు ఎంతో ఉపయోగం..
నాలుగేళ్లలో నాలుగు పోర్టులు..
అమరావతి, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :ష్ణాజిల్లా ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసేలా మచిలీపట్నంలో పోర్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తొలిదశలో నాలుగు బెర్తులతో 30నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేయాలని...
ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా, బ్రిటన్, జపాన్, తైవాన్, పాక్ దేశాధినేతలు తమ సానుభూతిని తెలపగా.. తాజాగా...