మచిలీపట్నం : తుపాను ప్రభావం కారణంగా కృష్ణా జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచి జోరున వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి తోడు బలంగా వీస్తున్న చలిగాలులు వణికిస్తున్నాయి. ఇప్పటికే కోతలు కోసి పనల మీద ఉన్న వరి పంట, కల్లాలపై రాసులుగా పోసిన ధాన్యం తడిచిపోయాయి. ఈదురు గాలుల ప్రభావంతో కోతకు...
చెన్నై,మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం
అప్రమత్తంగా ఉండాలని ఐఎండి హెచ్చరిక
చెన్నై : బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుఫాను దూసుకొస్తున్నది. అది డిసెంబర్ 4న తమిళనాడు రాజధాని చెన్నై, ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇటీవల బంగాళాఖాతంలోని దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా...
స్వాతంత్య్రోద్యమ కాలంలో ‘‘మాకొద్దీ తెల్ల దొరతనం’’ అంటూ తన పాటలతో ప్రజలను ఉర్రుతలూగించి స్వాతంత్య్ర పోరాటం వైపు జనాలను మళ్లించిన జాతీయ కవి శ్రీ గరిమెళ్ళ సత్య నారా యణ. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా గేయాలు రాసి సమ రభేరి మోగించారు. తన అభిప్రాయాలను నిక్కచ్చిగా, నిర్మోహ మాటంగా గేయాల రూపంలో రాసి బ్రిటీష్...
మచిలీపట్నం పోర్టు పనులకు శంకుస్థాపన..
24-30 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యం..
ఎగుమతులకు ఎంతో ఉపయోగం..
నాలుగేళ్లలో నాలుగు పోర్టులు..
అమరావతి, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :ష్ణాజిల్లా ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసేలా మచిలీపట్నంలో పోర్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తొలిదశలో నాలుగు బెర్తులతో 30నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేయాలని...