Thursday, May 16, 2024

lb stadium

ఎల్బీ స్టేడియంలో సిఎం ప్రమాణ స్వీకారోత్సవం

ఏర్పాట్లపై సిఎస్‌ శాంతికుమారి ఉన్నతస్థాయి సమీక్ష ఎలాంటి పొరపాట్లు లేకుండా చర్యలకు ఆదేశం హైదరాబాద్‌ : ఎల్‌బీస్టేడియంలో గురువారం సిఎంగా రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి, మంత్రి మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి ఏర్పాట్లపై అధికారులతో సీఎస్‌ సచివాలయంలో సమావేశం నిర్వహించి సమీక్షించారు....

ముఖ్యమంత్రిగా రేపు రేవంత్‌ రెడ్డి ప్రమాణం

మధ్యాహ్నం 1.04 నముషాలకు ప్రమాణ కార్యక్రమం ప్రమాణస్వీకారం అనంతరం ఆరు గ్యారెంటీలపై సంతకం ఎల్బీ స్టేడియంలో ప్రమాణానికి భారీగా ఏర్పాట్లు కాంగ్రెస్‌ అగ్రనేతలతో పాటు, పలువురు సిఎంలకు ఆహ్వానాలు మాజీ సిఎం చంద్రబాబు నాయుడకు కూడా ఆహ్వానం కోదండరామ్‌ సహా మేధావులకు ఆహ్వానాలు అమరుల కుటుంబాలకు ప్రత్యేక పిలుపు హైదరాబాద్‌ : తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గురువారం ప్రమాణం చేయనున్నారు....

ఎంపి పదవికి రేవంత్‌రెడ్డి రాజీనామా

న్యూఢిల్లీ : ఎంపీ పదవికి రేవంత్‌ రెడ్డి రాజీనామా చేయనున్నారు. ఈ క్రమంలో ఆయన బుధవారం పార్లమెంట్‌కు వెళ్లారు. స్పీకర్‌ ఓం బిర్లాను కలసి రాజీనామా పత్రాన్ని అందజేయనున్నారు. గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి రేవంత్‌ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఎంపీ పదవికి రాజీనామా చేయాలని ఆయన నిర్ణయించారు. గురువారం మధ్యాహ్నం 1:4...

కాంగ్రెస్‌ అగ్రనేతలను కలిసిన రేవంత్‌రెడ్డి

న్యూఢిల్లీ : తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతున్నది. కాంగ్రెస్‌ హైకమాండ్‌ నుంచి పిలుపు రావడంతో బుధవారం రాత్రి హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌ రెడ్డి.. వరుసగా అగ్ర నేతలతో భేటీ అవుతున్నారు. ఇవాళ ఉదయం కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ...

వికలాంగురాలికి హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి..

హైదరాబాద్ : నాంపల్లికి చెందిన వికలాంగురాలు (మరుగుజ్జు ) రజినీ అనే అమ్మాయికి రేవంత్ హామీ ఇచ్చారు.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం ఇస్తామని మాట ఇచ్చారు.. పీజీ పూర్తి చేసినా ఉద్యోగం రాలేదని.. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం కూడా ఇవ్వడం లేదని ఆమె తన ఆవేదనను రేవంత్ రెడ్డికి తెలిపింది.. దీనికి...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -