Tuesday, May 7, 2024

land

తలసాని రూటే సప ” రేటు “

ప్రభుత్వ స్థలంలో కబ్జాదారుల నిర్మాణం కోట్ల రూపాయల విలువచేసే నాలుగు వందల గజాల స్థలం.. కబ్జాకోరులకు అండగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు.. కబ్జాదారులకు నిస్సిగ్గుగా వంతపాడిన అధికారులు.. గతంలో కబ్జా దారులను శిక్షించి ఆ స్థలాన్ని ప్రజల ఉపయోగార్ధమువినియోగిస్తామని మాటిచ్చిన మంత్రి.. రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఆ ఊసే ఎత్తని వైనం.. ప్రభుత్వ భూమిని కాపాడలేని మంత్రి ఇక ప్రజలకేమి న్యాయం...

కోకాపేటలో దౌర్జన్యకాండ..

యథేచ్ఛగా కొనసాగుతున్న కబ్జాల పరంపర.. మొన్న రిటైర్డ్ ఐపీఎస్ భూమి.. నిన్న 5 ఎకరాల శివాలయం.. నేడు గోల్డ్ ఫిష్ అబోడ్ ల్యాండ్.. పట్టపగలే కాస్ట్ లీ ఏరియాలో బరితెగించి కబ్జాలు.. ఖతర్నాక్ స్కెచ్ వేసిన ఎమ్మెల్సీ చల్లా.. 100 మంది బౌన్సర్స్ తో దురాక్రమణ.. అడ్డువచ్చిన వారిపై దాడి.. హైదరాబాద్ : అతివిలువైన కోకాపేట ప్రాంతంలో కబ్జాల పరంపర కొనసాగుతోంది.. దౌర్జన్యకాండ...

30 ఎకరాల దేవుడి మాన్యం మాయం..?

సాక్షాత్తూ శ్రీరామచంద్ర స్వామికి రక్షణగానిలిచిన హనుమంతుడి భూమికి రక్షణ కరువు.. దాదాపు 30 ఎకరాల విలువైన భూమికి ఎసరు.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రతినిత్యం వహిస్తున్నమహేశ్వరంలో వెలుగు చూసిన ఖబ్జా భాగోతం.. మంత్రి అనుచరులే కబ్జాకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నరాష్ట్రీయ వానర సేన.. ఫిర్యాదులు చేసినా పట్టించుకోని దేవాదాయ శాఖ.. పరిస్థితులు ఇలాగే ఉంటే దేవాదాయ, ధర్మాదాయ శాఖకార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్న రాష్ట్రీయ...

సాయం అడిగిన పాపానికి..

భూమిని కాజేసిన దుర్మార్గులు.. సంచార జీవులపై అక్రమార్కుల దెబ్బ.. ఫోర్జరీ సంతకాలతో 16 ఎకరాల భూమి స్వాహా.. భూమి కోసం పోతే కొనసాగుతున్న దాడులు… జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన బాధితులు.. పొట్ట చేత పట్టుకొని ఊరూరా తిరుగుతూ కాలం వెళ్ళదిస్తున్న సంచార జీవుల భూములపై అక్రమార్కులు కన్నేశారు. ప్రభుత్వం ఇచ్చిన వారి భూములకు పాస్‌ పుస్తకాలు కావాలని కొందరు...
- Advertisement -

Latest News

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌ జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.! కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే ఏడాదిగా...
- Advertisement -