Sunday, May 12, 2024

lakshman

సీఎం అభ్యర్థిగా బీసీని ప్రకటించనున్న తెలంగాణ బీజేపీ

55 మంది అభ్యర్థులతో తెలంగాణ బీజేపీ ఫస్ట్ లిస్ట్ రెడీ తొలి జాబితాలోనే బీసీలకు 20కిపైగా సీట్లు కేటాయింపు పొత్తులో భాగంగా జనసేనకు 10–12 స్థానాలు కేటాయింపు బీసీలకు 35 నుంచి 40 సీట్లు.. బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్.. హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీ 35 నుంచి 40 మంది బీసీ అభ్యర్థులను పోటీకి దించుతుందని...

పొత్తు పొడిచేనా..?

జనసేనానితో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ల భేటీ.. అన్ని అవకాశాలను చర్చించిన నేతలు.. పవన్ కళ్యాణ్ కార్యాలయంలో జరిగిన మీటింగ్.. సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్న సమావేశం.. హైదరాబాద్‌ : అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ పార్టీలన్నీ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ప్రధాన పార్టీలతోపాటు.. తెలంగాణ సమరంలో పోటీచేసేందుకు పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన...

కేసీఆర్ ఆటలో రేవంత్, హరీష్ రావులు (బలికా బక్రా) బలి పశువులు కాబోతున్నరు

సీఎం వద్ద మేనిఫెస్టోపై హరీష్, కేటీఆర్ చర్చ పెద్ద డ్రామా సీఎం పదవి కోసమే ఇద్దరూ కొట్టుకుంటున్నారట కేసీఆర్ ఆమోద ముద్ర పడనందునే కాంగ్రెస్ లిస్ట్ ఫైనల్ కాలేదు అత్యంత దీనావస్థలో బీఆర్ఎస్ ఉంది అడ్డా కూలీలకు పైసలిచ్చి కండువా కప్పి షో చేస్తూ ప్రచారం చేసుకునే దుస్థితి బీఆర్ఎస్ ది ఎంఐఎం, కాంగ్రెస్ తో కలిపి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు...

వెంకట స్వామిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళతాం..

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. ట్యాంక్ బ్యాండ్ పై కాకా విగ్రహానికి నివాళులు.. పాల్గొన్న బండి, వివేక్ వెంకట స్వామి, లక్ష్మణ్.. హైదరాబాద్ : మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి(కాకా) గారి 94వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ట్యాంక్బండ్ పై ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -