Friday, May 10, 2024

lakhnow

భార్య ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై వైద్యుడి ఆత్మహత్య

లక్నో : ఓ వైద్యుడు భార్య, ఇద్దరు పిల్లల్ని చంపి.. ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ లోని రాయ్‌బరేలీ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. డాక్టర్‌ అరుణ్‌ సింగ్‌.. రాయ్‌బరేలీలోని లాల్‌గంజ్‌ ప్రాంతంలో గల మోడ్రన్‌ రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో అసిస్టెంట్‌ డివిజనల్‌ మెడికల్‌...

అన్నిరంగాల్లో యూపి అగ్రగామి

డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో దూకుడు అసెంబ్లీలో వెల్లడించిన సిఎం యోగి లక్నో : ఉత్తరప్రదేశ్‌ అన్నిరంగాల్లో అభివృద్ది పథంలో నడుస్తోందని సిఎం యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తోందని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్దేశకత్వరలో రాష్ట్రంపై ఉన్న అభిప్రాయంలో మార్పు వచ్చిందని, ఈరోజు ప్రజలంతా యూపీని ఎంతో గౌరవంతో చూస్తున్నారని...

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో దారుణ ఘ‌ట‌న…

ల‌క్నో : ఏసీ వేసుకుని డాక్ట‌ర్ నిద్రించ‌డంతో.. ఓ ఇద్ద‌రు న‌వ‌జాత శిశువులు మృతి చెందారు. ఈ దారుణ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని శామ్లి జిల్లాలో ఆదివారం చోటు చేసుకోగా, ఆల‌స్యంగా వెలుగు చూసింది. కైర‌ణా ప్ర‌భుత్వ ప్రైమ‌రీ హెల్త్ సెంట‌ర్‌లో శ‌నివారం ఇద్ద‌రు శిశువులు జ‌న్మించారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఆ ప‌సిపాప‌ల‌ను ఇద్ద‌రిని...

కొడుకును ఖండించిన టీచర్‌పై దాడి చేసిన తండ్రి

లక్నో : విద్యార్థిని శిక్షించిన ఒక టీచర్‌పై తండ్రి దాడి చేశాడు. ఉపాధ్యాయుడిపై పిడిగుద్దులు గుద్దాడు. స్కూల్‌ సిబ్బంది జోక్యం చేసుకుని ఆ వ్యక్తిని నిలువరించారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ విూడియాలో వైరల్‌ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఒక ఉపాధ్యాయుడు దండిరచాడు. బాలుడితో...

యూపీలో ఆర్ధరాత్రి కాల్పులు….విద్యార్థిని మృతి

లక్నో : అర్ధరాత్రి వేళ జరిగిన పార్టీలో కాల్పులు. ఈ సంఘటనలో ఒక విద్యార్థిని మరణించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. 23 ఏళ్ల నిష్ఠా త్రిపాఠి లక్నోలోని బీబీడీ యూనివర్సిటీలో బీకామ్‌ చదువుతున్నది. బుధవారం కాలేజీలో గణెళిష్‌ వేడుక తర్వాత దయాళ్‌ రెసిడెన్సీ...

ఇండియా కూటమిలో చేరడం లేదు..

ట్విట్టర్‌ వేదికగా వెల్లడించిన మాయావతి.. ఎన్డీయేతో బాటు ఇండియా కూడా కులతత్వ కూటములే.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్రంగానే పోటీ చేస్తాం : మాయావతి.. లక్నో:ఎన్‌డీఏతో పాటు విపక్ష కూటమి ఇండియా ఈ రెండూ పేదల వ్యతిరేక, కులతత్వ కూటములేనని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. తమ పార్టీ ఏ కూటమిలో చేరబోదని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్రంగా...

ల‌క్నో నుంచి రామేశ్వ‌రం వెళ్తున్న మ‌ధురై ఎక్స్‌ప్రెస్‌లో మంట‌లు..

మ‌ధురై ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్ర‌యివేటు పార్టీ కోచ్‌లో మంట‌లు చెల‌రేగి 10 మంది స‌జీవ‌ద‌హ‌నం అయ్యారు. ల‌క్నో నుంచి రామేశ్వ‌రం వెళ్తున్న ఈ రైలులో శ‌నివారం తెల్ల‌వారుజామున 5:15 గంట‌ల‌కు ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.ల‌క్నో నుంచి రామేశ్వ‌రం వెళ్తున్న పున‌లూరు మ‌ధురై ఎక్స్‌ప్రెస్‌ రైలుకు నాగ‌ర్‌కోయిల్ వ‌ద్ద ప్ర‌యివేటు పార్టీ కోచ్‌ను నిన్న‌...

విద్యార్థులా..? గ్యాంగ్ స్టర్ లా..?

స్టూడెంట్స్ రూంలో డేంజరస్ వెపన్స్.. పుస్తకాల స్థానంలో మారణాయుధాలు.. యూపీ ప్రయాగ్ రాజ్ జిల్లాలో వెలుగుచూసిన ఘటన.. వేళ్ళూనుకుపోతున్న గన్స్ కల్చర్.. వివరాలు తెలిపిన ప్రయాగ్ రాజ్ పోలీసులు.. లక్నో: ఇద్దరు విద్యార్ధుల మధ్య చలరేగిన వివాదం చిరిగిచిరిగి గాలివానగా మారింది. దీంతో పుస్తకాలు ఉండాల్సిన విద్యార్థుల హాస్టళ్లలో మారణాయుధాలు చేరాయి. పోలీసుల తనిఖీల్లో భారీగా తుపాకులు, బాంబ్‌లు లభించాయి. ఈ...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -