Monday, May 20, 2024

kedharnaath temple

కేదార్‌నాథ్‌ ఆలయ తలుపులు మూత

రుద్రప్రయాగ్‌ : శీతాకాలాన్ని పురస్కరించుకుని కేదార్‌నాథ్‌ ఆలయ మహా ద్వారాన్ని భయ్యా దూజ్‌ సందర్భంగా మూసివేశారు. శీతాకాలమంతా ఈ ఆలయం మంచుతో కప్పబడి ఉంటుంది. కాగా, తెల్లవారుజామునే చలిలో వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకోగా, పూజారులు శివునికి పూజలు, ఇతర సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించిన అనంత రం ఉదయం 8.30 గంటలకు మహాద్వారాలను...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -