Saturday, July 27, 2024

kavitha

ఢిల్లీ లిక్కర్ స్కాం గురించి కేసిఆర్ కు ముందే తెలుసు – ఈడి

హైదరాబాద్ : ఢిల్లీ మద్యం విధానం, రిటైల్ స్కాం గురించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ముందుగానే కేసీఆర్‌కు చెప్పారని ఈడీ సంచలన విషయం వెల్లడించింది. ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఢిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసంలోనే తన టీమ్ సభ్యులు బుచ్చిబాబు, అభిషేక్,...

ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ..

జూన్7న లిక్కర్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపిన సీబీఐ.. కవిత బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసిన ఈడీ..

తెలంగాణ‌లో రావుల‌కు రాహుకాలం…

అధికారం పోయిన త‌గ్గ‌ని దొర అహంకారం అధికారంతో విర్రవీగితే బుద్ధి చెప్పిన ప్రజలు నైజాం పైజామాను ఊడగొట్టిన చరిత్ర తెలంగాణది తెలంగాణ బిడ్డల పౌరుషం ముందు ఈ రావులు ఒక లెక్కా? వ్యవస్థకు బాధ్యులుగా ఉన్నవారు వ్యక్తి పూజ చేయరాదు ప్రభుత్వ వ్యవస్థలు అధికారులు ప్రజల కోసం పనిచేయాలి.. కాద‌ని పాలకుల కోసం ప‌నిచేస్తే జైలు జీవితం తప్పదు తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లపాటు...

గ్యాస్‌ పథకం ప్రారంభానికి ప్రియాంకను ఎలా ఆహ్వానిస్తారు

ఇంద్రవెల్లి సభతో ఎంత ఖర్చు పెట్టారో చెప్పాల్సిందే ఛార్డెడ్‌ ఫ్లైట్లలతో తిరుగుతూ ప్రజాధనం వృదా చేస్తున్న సిఎం ఫూలే విగ్రహం కోసం 12న ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత వెల్లడి హైదరాబాద్‌ : రూ.500లకే గ్యాస్‌ పథకం ప్రారంభానికి కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు ప్రియాంకాగాంధీని ఆహ్వానించడంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రభుత్వ...

ఆట షురూ..

కాళేశ్వరం అవినీతిపై కంప్లయింట్ తాగు, సాగునీటి ప్రాజెక్టు పేరిట ఆర్థిక అవతవకలు మాజీ సీఎం కేసీఆర్‌ పై ఏసీబీకి ఫిర్యాదు వేలాదికోట్లు దోపీడీ జరిగిందన్న న్యాయవాది రాపోలు భాస్కర్ కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన తొలిరోజే తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని విచారణ చేపట్టాలని తెలంగాణ ఏసీబీకి ఫిర్యాదు అందింది. ఈ మేరకు...

నిజామాబాద్ లో మీడియాతో కవిత ..

తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అని స్పష్టీకరణ వంద సీట్లతో హ్యాట్రిక్ కొడతామని కవిత వెల్లడి కేసీఆర్ పై ఎవరు పోటీ చేసినా ఓటమి ఖాయమని వ్యాఖ్య తెలంగాణలో పూర్తిగా ఎన్నికల వాతావరణం నెలకొంది. ఏ నేతను కదిపినా ప్రత్యర్థులపై విమర్శలు చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ నిజామాబాద్ లో...

ఒకే వరలో రెండు కత్తులు..

ఒకరు తండ్రిని మించిన తనయుడు మరొకరు మామకు తగ్గ అల్లుడు ఎవరికివారే గుడ్ (గ్రేట్) పొలిటీషియన్స్ కనులు, మనుషులు వేరయిన చూపు ఒక్కటే మరోసారి కేసీఆర్‌ను సీఎంను చేయడమే లక్ష్యం (రాజకీయ చాణక్యుల అంశగా పేరు తెచ్చుకున్న మంత్రి కేటీఆర్, మంత్రి హరీశ్ రావుల వ్యూహాలపై ఆదాబ్ హైదరాబాద్ అందిస్తున్న ప్రత్యేక కథనం ) ఒకే వరలో రెండు కత్తులు ఎప్పుడు ఇమడవు.....

తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌..

( ప్రకంపనలు సృష్టించిన హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో లైంగిక వేధింపులు.. ) ఓ.ఎస్.డీ. హరికృష్ణను సస్పెండ్ చేసిన సర్కార్.. ఇంచార్జ్ ఓ.ఎస్.డీ.గా సుధాకర్ నియామకం.. సంఘటనపై విచారణ జరుపుతున్న చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు.. అరాచకాలపై ట్వీట్ చేసిన ఎమ్మెల్యే కవిత.. కవిత ట్వీట్ పై స్పందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్..హైదరాబాద్ : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ.ఎస్.డీ. హరికృష్ణను సస్పెండ్‌...

తెలంగాణ సాహిత్య సభలకు నిజామాబాద్ సాహితీ ప్రముఖులు..

తెలంగాణ సాహిత్య స‌భ‌ల్లో భాగంగా ఈ నెల 21, 22వ‌ తేదీల్లో హైదరాబాద్ తెలంగాణ సారస్వత పరిషత్‌లో భార‌త జాగృతి తెలంగాణ సాహిత్య అవలోకనం సదస్సు నిర్వ‌హించ‌నుంది. ఈ స‌ద‌స్సుకు నిజామాబాద్ జిల్లాకు చెందిన సాహితీ ప్రముఖులు హాజ‌రు కానున్న‌ట్లు భారత జాగృతి జిల్లా అధ్యక్షులు అవంతి కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -