తేల్చి చెప్పిన సుప్రీం కోర్టు..
కావేరీ వాటర్ మేనేజ్మెంట్ ఇకపై కూడా చేపట్టాలని సూచన..
న్యూ ఢిల్లీ : కావేరీ నదీ జలాల వివాదంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీం కోర్టు తిరస్కరించింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీని కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ (సీడబ్ల్యూఆర్సీ), కావేరీ వాటర్ మేనేజ్మెంట్ (సీడబ్ల్యూఎంఏ) ఇకపై కూడా...