జనం కోసం అధ్యక్షులు కసిరెడ్డి భాస్కరరెడ్డి..
శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి మండలం మియాపూర్ లోని సర్వే నెంబర్ 100,101లోని ప్రభుత్వ భూమి కబ్జాకు గురవు తున్న రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని, వెంటనే ఈవ్యవహారంపై తగు చర్యలు తీసుకోవాలని జనం కోసం అధ్యక్షులు కసిరెడ్డి భాస్కరరెడ్డి రాజేంద్ర నగర్ ఆర్డీవోను కోరారు. ఈ భూమిపై సుప్రీంకోర్టులో...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...