డిసెంబర్ 4 రాత్రి 9గంటల వరకు
దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్-2024 (JEE main 2024) ఆన్లైన్ దరఖాస్తులకు ఎన్టీఏ గడువు పొడిగించింది. జనవరిలో జరిగే జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షకు దరఖాస్తుల తుది గడువు నేటితో (నవంబర్ 30) ముగియడంతో.. ఆ గడువును డిసెంబర్...