Friday, May 17, 2024

jamili

జమిలి ఎన్నికలకు మేం వ్యతిరేకం

ఇది రాజ్యాంగ విరుద్దమన్న మమత కోల్‌కతా : ఒకే దేశం ఒకే ఎన్నికపై తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌పై ఏర్పాటు చేసిన కమిటీకి టీఎంసీ తన అభిప్రాయాన్ని తెలిపింది. అసెంబ్లీ, లోక్‌ సభకు ఓకేసారి ఎన్నిక నిర్వహించడం అనేది భారత రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి విరుద్ధమని అభిప్రాయపడింది....

మళ్ళీ తెరమీదకు జమిలీ ఎన్నికలు..

రామనాథ్ కోవింద్ నేతృత్వంలో సమావేశం.. అందరి అభిప్రాయాన్ని తెలుసుకున్న కమిటీ.. న్యూ ఢిల్లీ : దేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ రెండో సమావేశం బుధవారం అక్టోబర్ 25న ఢిల్లీలో జరిగింది. ఏకకాలంలో ఎన్నికలు ఎలా నిర్వహించాలనే దానిపై అభిప్రాయాలను సేకరించేందుకు ఈ సమావేశానికి లా కమిషన్‌ను కమిటీ...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -