ఇది రాజ్యాంగ విరుద్దమన్న మమత
కోల్కతా : ఒకే దేశం ఒకే ఎన్నికపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్పై ఏర్పాటు చేసిన కమిటీకి టీఎంసీ తన అభిప్రాయాన్ని తెలిపింది. అసెంబ్లీ, లోక్ సభకు ఓకేసారి ఎన్నిక నిర్వహించడం అనేది భారత రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి విరుద్ధమని అభిప్రాయపడింది....
మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన మీటింగ్..
హాజరైన కమిటీ సభ్యులు..
మీటింగ్ కు హాజరు కానీ ప్రతిపక్ష నేత అధిర్ రంజన్..
జమిలి ఎన్నికలపై న్యాయనిపుణుల సలహాలు తీసుకోవాలని నిర్ణయం..
న్యూ ఢిల్లీ : దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలను పరిశీలించి, తగిన సిఫార్సులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల (సెప్టెంబర్) 2వ...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...