ఇద్దరు వ్యక్తుల అరెస్టు, మిగతావారికోసం గాలింపు
రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్రెడ్డి వెల్లడి
మొయినాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి ప్యాకెట్లను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకుని వారినుంచి సుమారు 100 కేజీల గంజాయి ప్యాకెట్లను మొయినాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న వారికోసం గాలిస్తున్నామని పోలీసులు...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...