భారీగా నగదు పట్టివేత
న్యూఢిల్లీ : జార్ఖండ్కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూ బంధువులకు చెందిన డిస్టిలరీలపై మూడు రోజులుగా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకూ రూ.200 కోట్లకు పైగా లెక్కల్లో చూపని నగదు పట్టుబడిరది. బుధవారం నుంచి ఒడిశా, జార్ఖండ్లలో ఐటీ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. శనివారం కూడా...
పైలట్ రోహిత్ రెడ్డి ఇంట్లో ఐటీ దాడులు
తాండూర్ తో పాటు మణికొండలోని పైలట్ నివాసానికి అధికారులు
ఏకకాలంలో ఐదు చోట్ల తనిఖీలు చేపట్టిన వైనం
లెక్కల్లోకి రాని రూ.44 లక్షలు గుర్తించిన అధికారులు
కోహినూర్ గ్రూప్స్, కింగ్స్ ప్యాలెస్ యజమానుల ఇళ్లలో సోదాలు
రాజకీయ పార్టీకి భారీగా ఫండింగ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు నేతల నివాసాలపై ఐటీ...
అధికారులు తనిఖీలు చేయాలి గానీ, బెదిరింపులు ఏంటీ? పొంగులేటి
ఐటీ అధికారులు పరిధిని దాటి వ్యవహరించటం దుర్మార్గం
ఖమ్మం : మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆఫీస్, నివాసాల్లో ఐటీ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ఐటీ అధికారుల ప్రవర్తన సరిగా లేదని పొంగులేటి మండిపడ్డారు. ఐటీ అధికారులు పరిధిని దాటి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...