Saturday, July 27, 2024

ips officer

అవినీతి ఉంది..

ప్రభుత్వ శాఖల్లో అవినీతిపై సీవీ ఆనంద్‌ సంచలన ట్వీట్‌ అన్ని శాఖల్లోనూ అవినీతి ఉందంటూ నెటిజన్ల కామెంట్‌ రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఇలాంటివి జరుగుతున్నాయి - సీవీ ఆనంద్‌ రిప్లై తెలంగాణలో ఐపీఎస్‌ అధికారి సీవీ ఆనంద్‌ చేసిన ట్వీట్‌ తెగ వైరల్‌ అవుతోంది. ఓ నెటిజన్‌ చేసిన ట్వీట్‌కు రిప్లై ఇస్తూ.. రాష్ట్రంలో రెవెన్యూ, పోలీస్‌, రవాణా...

తెలుగు రాష్ట్రాలకు కొత్తగా 9మంది ఐపిఎస్‌లు

తెలంగాణకు ఆరుగురు.. ఎపికి ముగ్గురు కేటాయింపు న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాలకు కొత్త ఐపీఎస్‌ అధికారుల్ని కేటాయిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 9మంది అధికారులను కేటాయించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు ముగ్గురు.. తెలంగాణకు ఆరుగురిని కేటాయించింది. ఈ అధికారులంతా 2022 బ్యాచ్‌కు చెందిన వాళ్లు. తెలంగాణకు అయేషా ఫాతిమా,...

పోలీసుల అదుపులో రైస్ మిల్లర్.!

ప్రభుత్వ వడ్లు అమ్ముకున్న పాత కేసులో రైస్ మిల్లర్ అరెస్ట్! సూర్యాపేటలో జరిగిన ధాన్యం, సి.ఎం.ఆర్ దందాపై మంత్రి సీరియస్.. సివిల్ సప్లయ్ కమిషనర్ గా ఐ.పి.ఎస్.. వేట మొదలుపెట్టిన పోలీస్… అవినీతి మిల్లర్లకు ఇకనుంచి జోలపాటే… బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయాంలో పాతరేసిన కేసులను తిరగతోడుతున్న నూతన ప్రభుత్వం ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రజల హర్షనీయం.. ఆదాబ్ హైదరాబాద్, తెలంగాణ బ్యూరో : గతమంతా...

నిరుద్యోగ యవతకు గుడ్ న్యూస్ చెప్పిన టీఎస్ఆర్టీసీ..

వరంగల్‌ ఆర్టీసీ ఐటీఐ కళాశాలలో దరఖాస్తులకు ఆహ్వానం దరఖాస్తుకు ఈ నెల 31 తుది గడువుగా నిర్ణయం.. నిరుద్యోగులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోండి : సజ్జనార్..హైదరాబాద్ : నిరుద్యోగ యవతకు టీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. వరంగల్‌లోని టీఎస్ ఆర్టీసీ ఐటీఐ కళాశాలలో వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది....

ఐపీఎస్ అధికారితో తగువు పెట్టుకున్న టాలీవుడ్ నటి

ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే కారును కాలితో తన్నడం, కారు తో ఢీ కొట్టిన నటి డింపుల్ హయతి జర్నలిస్ట్ కాలనీలో ఒకే అపార్ట్మెంట్ లో ఉంటున్న నటి హయతి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే.. రాహుల్ హెగ్డే అధికారిక వాహనాన్ని పార్కింగ్ ప్లేస్ లో ఢీ కొట్టిన డింపుల్ హయతి , డేవిడ్.. జూబ్లీహిల్స్ పీఎస్ లో...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -