తెలంగాణకు ఆరుగురు.. ఎపికి ముగ్గురు కేటాయింపు
న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాలకు కొత్త ఐపీఎస్ అధికారుల్ని కేటాయిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 9మంది అధికారులను కేటాయించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్కు ముగ్గురు.. తెలంగాణకు ఆరుగురిని కేటాయించింది. ఈ అధికారులంతా 2022 బ్యాచ్కు చెందిన వాళ్లు. తెలంగాణకు అయేషా ఫాతిమా,...
ప్రభుత్వ వడ్లు అమ్ముకున్న పాత కేసులో రైస్ మిల్లర్ అరెస్ట్!
సూర్యాపేటలో జరిగిన ధాన్యం, సి.ఎం.ఆర్ దందాపై మంత్రి సీరియస్..
సివిల్ సప్లయ్ కమిషనర్ గా ఐ.పి.ఎస్.. వేట మొదలుపెట్టిన పోలీస్…
అవినీతి మిల్లర్లకు ఇకనుంచి జోలపాటే…
బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయాంలో పాతరేసిన కేసులను తిరగతోడుతున్న నూతన ప్రభుత్వం
ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రజల హర్షనీయం..
ఆదాబ్ హైదరాబాద్, తెలంగాణ బ్యూరో :
గతమంతా...
వరంగల్ ఆర్టీసీ ఐటీఐ కళాశాలలో దరఖాస్తులకు ఆహ్వానం
దరఖాస్తుకు ఈ నెల 31 తుది గడువుగా నిర్ణయం..
నిరుద్యోగులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోండి : సజ్జనార్..హైదరాబాద్ : నిరుద్యోగ యవతకు టీఎస్ ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. వరంగల్లోని టీఎస్ ఆర్టీసీ ఐటీఐ కళాశాలలో వివిధ ట్రేడ్లలో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది....
ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే కారును కాలితో తన్నడం, కారు తో ఢీ కొట్టిన నటి డింపుల్ హయతి
జర్నలిస్ట్ కాలనీలో ఒకే అపార్ట్మెంట్ లో ఉంటున్న నటి హయతి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే..
రాహుల్ హెగ్డే అధికారిక వాహనాన్ని పార్కింగ్ ప్లేస్ లో ఢీ కొట్టిన డింపుల్ హయతి , డేవిడ్..
జూబ్లీహిల్స్ పీఎస్ లో...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...