Sunday, December 10, 2023

ipl

ఐపీఎల్‌లో రూ.10 కోట్లకు పైగా ధర పలికే స్టార్‌ ప్లేయర్స్‌..

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-17 కోసం ఈ నెల 19వ తేదీన ఆక్షన్‌ జరగనుంది. అయితే, ఈ వేలంలో కొత్త రికార్డులు బద్దల య్యే ఛాన్స్‌ కనిపిస్తుంది. అన్ని ఫ్రాంచైజీలు ఇప్పటికే తమ ఆటగా ళ్లను విడుదల, రిటైన్‌ చేసుకున్న వారి జాబితాను పంపించాయి. రాబోయే 2024 సీజన్‌ లో ఇరు జట్లకు రూ.100 కోట్ల...

ఎడారి దేశాన ఐపీఎల్ వేలం?

భారీగా ప్లాన్ చేస్తున్న బీసీసీఐ.. న్యూ ఢిల్లీ : వచ్చే ఏడాది ఐపీఎల్‌ కంటే ముందే ఈ ఏడాది చివర్లో జరుగబోయే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ వేలం ప్రక్రియను భారీగా నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్‌ చేస్తోంది. అంతర్జాతీయంగా ఈ లీగ్‌ కు క్రేజ్‌ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్‌ వేలాన్ని ఎడారి దేశమైన దుబాయ్‌లో...

బీసీసీఐ నిర్ణయం భేష్..

హర్షం వ్యక్తం చేసిన ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు.. ఐపీఎల్‌ 2023 మ్యాచ్‌ల సందర్భంగా బీసీసీఐ ఇటీవల వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌ల్లో నమోదయ్యే ఒక్కో డాట్‌బాల్‌కు 500 చొప్పున చెట్లను నాటాలని ఆదేశించింది. దీని ప్రకారం డాట్‌బాల్‌ నమోదు చేసిన జట్లతో కలిసి బీసీసీఐ 1,47,000 చెట్లను నాటనుంది. కాగా, బీసీసీఐ తీసుకున్న...

ధోనీ కోసం ఏమైనా చేస్తాను..

వైరల్ అవుతున్న జడేజా ట్వీట్.. రెండు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 16వ సీజన్‌లో చెన్నై విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి అహ్మదాబాద్‌లో జ‌రిగిన ఐపీఎల్ 2023 ఫైన‌ల్‌ ఉత్కంఠ‌భ‌రిత పోరులో చెన్నై సూప‌ర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ పై విజ‌యం సాధించింది....

ఐపీఎల్ ఫైనల్ లో చెన్నైని ఢీకొనే టీమ్ ఏది..?

ఐపీఎల్లో ఐదు టైటిళ్లు నెగ్గి అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు సాధించిన ముంబై ఇండియన్స్‌ మరో కీలక పోరుకు రెడీ అయింది. లీగ్‌ దశలో ఇతర జట్ల ఫలితాల ఆధారంగా ముందడుగు వేసిన ముంబై.. లక్నోతో జరిగిన ఎలిమినేటర్‌లో సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటింది. అదే జోరులో శుక్రవారం జరుగనున్న క్వాలిఫయర్‌-2లో గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడేందుకు...

గుజరాత్ మ్యాచ్ సరికొత్త రికార్డు..

ఐపీఎల్‌లో ఎన్ని జట్లు ఉన్నా, ఎంత మంది స్టార్ ప్లేయర్స్ ఆడుతున్నా.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకున్న క్రేజే వేరు. అదే నిర్వాహకులకు కాసులు కురిపిస్తోంది. ధోని నాయకత్వంలోని చెన్నై మ్యాచ్ ఆడుతోంది అంటే చాలు అభిమానులు ఎగబడి పోతున్నారు. ఈ క్రమంలో మే 23న...

ఆర్సీబీకి హైదరాబాద్ టీమ్ గండం…

హైదరాబాద్ : ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు హైదరాబాద్ జట్టు ఫోబియా పట్టుకుంది. ఏ సీజన్ లో అయినా ఆర్సీబీ ఆశలపై హైదరాబాద్ జట్టే నీళ్లు చల్లుతోంది. ఇప్పటి వరకు 16 సీజన్లు ఆడిన ఆర్సీబీ కీలక మ్యాచుల్లో హైదరాబాద్ జట్టు చేతిలో ఓడి ఇంటి దారి పట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా ఉప్పల్...
- Advertisement -

Latest News

7.7శాతానికి చేరువగా జిడిపి

ఇన్ఫిట్‌ ఫోరమ్‌ సదస్సులో ప్రధాని అత్యంత ప్రజాదరణ నేతగా ఎదిగిన మోడీ న్యూఢిల్లీ : భారతదేశ జిడిపి వృద్ధిరేటు 7.7 శాతానికి చేరువయ్యే అవకాశముందని ప్రధాని నరేంద్ర మోడీ...
- Advertisement -