తండ్రి మరణానంతరం కారుణ్య నియామకంలో భాగంగాఅక్రమ మార్గంలో ఉద్యోగం పొందిన పీఎం ప్రసన్న లత..
ప్రసన్న లత నియామకంపై ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త..
ఐఏఎస్ స్థాయి అధికారితో విచారణ చేయించిన ఇంటర్ బోర్డు కమిషనర్..
ఆమె తప్పుడు సమాచారం ఇచ్చినట్లు నిర్ధారణ..
ప్రభుత్వ టీచర్ గా విధులు నిర్వహించి రిటైర్డ్ అయ్యిన ఆమె తల్లి
వివరాలను దాచిపెట్టి ప్రభుత్వాన్ని మోసం...