హైదరాబాద్ : హైదరాబాద్ శివారులోని పెద్ద గోల్కొండ గ్రామంలో కళ్యాణీ చాళుక్యుల కాలంనాటి గణేశుని విగ్రహాన్ని చరిత్రకారులు గుర్తించారు. చరిత్ర పరిశోధకుడు డాక్టర్ ఎస్. జైకిషన్ ఇచ్చిన సమాచారం మేరకు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, కొత్త తెలంగాణ చరిత్ర బృందం నిర్వాహకులు శ్రీరామోజు హరగోపాల్, బీవి భద్రగిరీశ్లు పెద్దగోల్కొండ...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...