స్కూళ్లకు పదిరోజుల సెలవు
న్యూఢిల్లీ : కాలుష్యం కారణంగా ఢిల్లీ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఎప్పుడూ ఎండాకాలం సెలవులు చూసిన పిల్లలు.. ఇప్పుడు చలికాలం సెలవులు ఎంజాయ్ చేస్తున్నారు. నవంబర్ 9 నుంచి 18వ తేదీ 10 రోజులపాటు శీతాకాలం సెలవులు ప్రకటించారు. ఢిల్లీలో ఇప్పుడు చలికాలమే.. కాకపోతే పొల్యూషన్ కాలం నడుస్తుంది. ఊపిరి తీసుకోవటానికి...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...