Saturday, July 27, 2024

haryana

వణికిన ఢిల్లీ ..

ఆదివారం మధ్యాహ్నం 3.1 తీవ్రతతో భూకంపం.. భయాందోళనలకు గురైన ప్రజలు.. ఇళ్లల్లోని సామాగ్రి ఊగిపోయిన వైనం.. న్యూ ఢిల్లీ : హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఆదివారం మధ్యాహ్నం 4.08 గంటలకు 3.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్సోలజీ తెలిపింది. ఫరీదాబాద్‌ ఈస్ట్‌కు తొమ్మిది కిలోమీటర్లు, ఆగ్నేయ ఢిల్లీకి 30 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైనట్టు...

సెర్లా శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకులు దుర్మరణం..

హర్యానా భివానీలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సెర్లా శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు యువకులు దుర్మరణం చెందారు. యువకులు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. సంఘటనా స్థలంలో నలుగురు యువకులు మరణించగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జ అయ్యింది. సమాచారం...

హర్యానాలో హింస..

రెండు వర్గాల మధ్య ఘర్షణల్లో నలుగురి మృతి! నుహ్ జిల్లాలో యాత్ర చేపట్టిన విశ్వ హిందూ పరిషత్ యాత్రను అడ్డుకున్న ఓ వర్గం యువకులు పలు వాహనాలకు నిప్పు.. రాళ్లు రువ్వుకున్న అల్లరి మూకలు నుహ్ సహా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ మణిపూర్‌‌ మంటలు చల్లారాయని అనుకునేలోపే.. హర్యానాలో హింస చెలరేగింది. సోమవారం నుహ్ జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ...

యూపీలోనూ భారీ వర్షాలు

పొంగి ప్రవహిస్తున్న శారదానది నదిలో కొట్టుకు పోయిన పాఠశాల దేశ వ్యాప్తంగా 145 మందికి పైగా మృతి హిమాచల్‌లో 91 మంది, ఉత్తరప్రదేశ్‌లో 14, హర్యానాలో 16, పంజాబ్‌లో 11, ఉత్తరాఖండ్‌లో 16మృతిన్యూఢిల్లీ : రుతుపవనాల ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. వర్షాల కారణంగా పలు నదులు పొంగి...

హర్యాణాలో హై వే దిగ్భంధం..

పొద్దుతిరుగుడు పంట‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ను క‌ల్పించాల‌ని కోరుతూ హ‌ర్యానాలో రైతులు ధ‌ర్నా చేప‌ట్టారు. కురుక్షేత్ర‌లోని జాతీయ ర‌హ‌దారి 44పై పిప్లీ వ‌ద్ద రోడ్డును బ్లాక్ చేశారు. పొద్దుతిరుగుడును ఎంఎస్పీ ధ‌ర‌కు ప్ర‌భుత్వం కొనుగోలు చేయ‌కుంటే అప్పుడు భారీ ఎత్తున నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌డుతామ‌ని రైతులు వార్నింగ్ ఇచ్చారు.హ‌ర్యానా, పంజాబ్‌, యూపీ రైతు నేత‌లు...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -