Sunday, May 19, 2024

gurunaanak

గురునానక్ ఇంజినీరింగ్ కాలేజ్ పై చర్యలు తీసుకోవాలి..

డిమాండ్ చేసిన డీ.వై.ఎఫ్.ఐ.ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రైవేట్ యూనివర్సిటీగా మార్చుకొని విద్యార్థులను తల్లిదండ్రులను మోసం చేస్తున్న కాలేజ్ యజమాన్యంపై క్రిమినల్ కేసు పెట్టి చర్య తీసుకోవాలని డీ.వై.ఎఫ్.ఐ. డిమాండ్ చేసింది.. ప్రభుత్వ నిబంధన ప్రకారం ఎటువంటి గుర్తింపు లేకుండా యూనివర్సిటీ గా పేరు మార్చుకొని నడిపిస్తున్న గురునానక్ యజమానిపై చర్య తీసుకోవాలని డివైఎఫ్ఐ...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -