టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల రాజీనామాలు
ఆమోదించిన గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్
కొత్త సభ్యుల నియామకానికి లైన్ క్లియర్
త్వరలోనే ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చే అవకాశం
హైదరాబాద్ : టీఎస్పీఎస్సీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల రాజీనామాలకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడ్డాక కొన్ని రోజులకు ఛైర్మన్ పదవికి...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...