Saturday, July 27, 2024

Governer

పివికి ఘనంగా నివాళి

ఘాట్‌ వద్ద నివాళి అర్పించిన గవర్నర్‌ దార్శనికుడు పివి అని స్మరించిన సిఎం రేవంత్‌ హైదరాబాద్‌ : దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ నరసింహారావు అని గవర్నర్‌ తమిళపై, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. పీవీ వర్ధంతి సందర్భంగా నెక్లెస్‌ రోడ్డులోని పీవీ ఘాట్‌ వద్ద వీరు నివాళులర్పించారు. దివంగత మాజీ ప్రధాని...

మాజీ ప్రధాన మంత్రి సర్గీయ వాజపేయికినివాళులర్పించిన గవర్నర్ డా. తమిళిసై..

హైదరాబాద్ : మాజీ భారత ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజపేయి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేయి ఘనంగా నివాళులు అర్పించారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డా. తమిళి సై సౌందర్ రాజన్.. గవర్నర్ నివాసమైన రాజ్ భవన్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు.. ఈ సందర్భంగా గవర్నర్ వాజ్ పేయి...

మద్యం మత్తులో యువతిని వేధించిన ఘటనపై గవర్నర్ స్పందన…

జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యానికి బానిసైన కూలీ బాలాజీనగర్ బస్టాండ్ వద్ద యువతిని వేధించి, అసభ్య ప్రవర్తన రోడ్డుపై పావు గంట పాటు నగ్నంగా కూర్చున్న యువతిమద్యం మత్తులో ఓ వ్యక్తి… యువతిని వివస్త్రను చేసి వేధించిన సంఘటన హైదరాబాద్‌లోని జవహర్ నగర్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనపై రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -