ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంపు
కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యం పెంపు
డీఏ పెంపు సహా , రైల్వే ఉద్యోగులకు బోనస్
78 రోజుల జీతంతో సమాన బోనస్
సమావేశ వివరాలను మీడియాకు వెల్లడించినకేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్..
న్యూ ఢిల్లీ : పండగ వేళ కేంద్ర ప్రభుత్వ, రైల్వే ఉద్యోగులతో...
వ్యవసాయం, పౌరసరఫరాల శాఖలపై జగన్ సమీక్ష
అధికారులకు దిశా నిర్దేశం చేసిన ఏపీ ముఖ్యమంత్రి
రాష్ట్రంలో పంటల సాగు, తాజా పరిస్థితులను సీఎంకు అధికారులు వివరించారు. జూన్ నుంచి సెప్టెంబరు వరకూ దాదాపుగా సాధారణ వర్షపాతం నమోదైంది అన్నారు. అయినా జూన్, ఆగస్టు నెలల్లో వర్షాలు లేకపోవడంతో పంటల సాగుపై ప్రభావం పడిందన్నారు. ముందస్తు రబీ పంటలు...
సులువుగా వీడియోల సృష్టికి కొత్త యాప్..!
న్యూ ఢిల్లీ : వీడియో క్రియేటర్లకు ‘యూ-ట్యూబ్’ గుడ్ న్యూస్ తెలిపింది. తేలిగ్గా వీడియోలు తయారు చేసుకునేలా ‘యూ-ట్యూబ్క్రియేట్’అనే యాప్ తెస్తున్నట్లు వెల్లడిరచింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధా రంగా డిజైన్ చేసిన ‘డ్రీమ్సీన్’ ఫీచర్కూడా పరీక్షిస్తున్నట్లు తెలిపింది. దీంతో షార్ట్ వీడియోలకు ఏఐ ఆధారిత వీడియోలు, బ్యాక్గ్రౌండ్లో...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...