తెలంగాణ ఎక్సైజ్ పోలీసుల ముమ్మర తనిఖీలు
పోలీసుల అదుపులో (8) మంది రవాణాదారులు
రూ. 7 లక్షల 50 వేల విలువైన గంజాయి
హైదరాబాద్ శివారులో భారీగా గంజాయి పట్టుబడిరది. గురువారం ఉదయం అబ్దుల్లాపూర్మెట్ వద్ద ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరు ట్రావెల్స్ బస్సుల్లో తరలించేందుకు ప్రయత్నించిన 30 కేజీల గంజాయిని గుర్తించిన అదికారులు...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...