అధికారులు ప్రజలతో మర్యాదపూర్వంగా, సున్నితంగా మెలగాలి
అధికారులు విధుల పట్ల అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదు
తెలంగాణ శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అధికారులను ఆదేశించారు.ఈ నెల 28 నుంచి జనవరి 6...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...