ఉచిత విద్యుత్కు నాందిపలికిందే కాంగ్రెస్
కౌలు రైతులకు రేవంత్రెడ్డి బహిరంగ లేఖ
హైదరాబాద్ : కౌలు రైతులకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాబోయే రోజుల్లో వరంగల్ రైతు డిక్లరేషన్( సాక్షిగా ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందని రాసిన లేఖలో భరోసా ఇచ్చారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న ఆలోచనకు నాంది...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...