ప్రచారంలో ప్రజల నుండి విశేష స్పందన వస్తుంది
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
రాంగోపాల్ పేట్ : ఎన్నికల ప్రచా రంలో ప్రజల నుండి విశేష స్పందన వస్తుందని సనత్ నగర్ నియోజ కవర్గం బి.ఆర్.ఎస్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం ఓల్డ్ ఎమ్మెల్యే క్వాటర్స్ లో మీడియాతో మాట్లాడారు.సనత్ నగర్ నియోజకవర్గంను తాను...
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం ద్వార..: విజయశాంతి
మోర్తాడ్ : కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ విజయశాంతితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఆయన ప్రజలనుదేశించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులు పండిరచే వరి పంటకు ప్రతీ క్వింటాలుకు 500 బోనస్...
దక్కన్ క్రానికల్ స్థలాన్ని టీఎన్ఆర్ సంస్థకు కట్టబెట్టిన సుధీర్రెడ్డి
హట్ పర్మిషన్తో ఎక్సైజ్ స్థలం స్వాహా.. దళితుల భూమి గుంజుకుని లేఅవుట్
ప్రైవేటు భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు.. ఎమ్మెల్యే కబంధ హస్తాల్లో ప్రభుత్వ స్థలాలు
ఎల్బీనగర్ : కంచే చేను మేసిన విధంగా ప్రభుత్వ భూములను కాపాడాల్సిన ఎమ్మెల్యే సుధీర్రెడ్డి వాటిని కొల్లగొట్టాడని ఎల్బీనగర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి...
జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావు
సూర్యాపేట : పిఓలు, ఏపీవోలు, ఓపివోలు, రెండో విడత శిక్షణ తరగ తులకు సకా లంలో హాజరుకా వాలని జిల్లా ఎన్నికల అధికారి ఎస్ వెంకట్రావు తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో,ఆర్సిఓలు, ఎంఈఓ లు ప్రిన్సిపల్స్ తో నిర్వహించిన సమావేశంలో జిల్లా...
షాద్ నగర్ కాంగ్రెస్ టికెట్ వీర్లపల్లి శంకర్కి ఫైనల్ చేసిన కమిటి
కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్, ఆలుగడ్డ ప్రవీణ్ యాదవ్లకు చుక్కెదురు
వీర్లపల్లికి టికెట్ రాకుండా కొందరి భారీ స్కెచ్
వీర్లపల్లి శంకర్ కష్టానికి దక్కిన ప్రతిఫలం
శంకర్ గెలుపు ఖాయం అంటున్న నియోజకవర్గ ప్రజలు
షాద్నగర్ : ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా కోసం...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...