మహేశ్వరం : మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని మన్సాన్ పల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ, కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి,ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి,దయనంద్ గుప్తా,యెగ్గే మల్లేశం,కలెక్టర్ హరీష్ తో కలిసి లక్కీ డ్రా ద్వారా డబుల్ బెడ్ రూమ్...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...