పేదల సొంతింటి కలను నిజం చేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిది : మంత్రి తలసాని
సంగారెడ్డి : పేదల సొంత ఇంటి కలను నిజం చేసిన ఘన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదని సంక్షేమ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం కొల్లూరులో 6,067 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీని...
మేడ్చల్ మల్కాజ్గిరి : పేదలు గొప్పగా, ఆత్మగౌరవంతో బ్రతకాలనే సీఎం కేసీఆర్ లక్ష్యం మేరకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి అర్హులకు ఉచితంగా అందజేస్తుందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శనివారం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని బహదూర్పల్లిలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం...
అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు..
మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సబితా, మల్లారెడ్డి, మహమూద్ ఆలీ,శ్రీనివాస్ యాదవ్, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ స్పీకర్ పద్మారావులచేతులమీదుగా వివిధ నియోజక వర్గాల పరిధిలో ఇండ్ల పంపిణీ..
హైదరాబాద్ : తెలంగాణలోని పేదల నీడ కోసం రూపొందించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల కల నెరవేరనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలో...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...