యుగయుగాలుగా ప్రసిద్ధి చెందిన శ్రీశైల మహాక్షేత్రం.. భూమండలానికి నాభిస్థానంగా ప్రసిద్ధి చెందిందని ఏపీ డిప్యూటీ సీఎం, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. శ్రీశైలంలోని అన్న ప్రసాద వితరణ భవన్లోని కమాండ్ కంట్రోల్ రూంలో ‘శ్రీశైల క్షేత్ర వైభవం’పై మూడు రోజులపాటు జరిగే జాతీయ సదస్సును ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కొట్టు...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...