Thursday, May 16, 2024

district

జిల్లాలో నిఘాకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి

వ్యయ ఖర్చులు ఖచ్చితంగా ఉండాలి సూర్యాపేట : శాసన సభ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో నిఘాను పెంచాలని రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక సాధారణ, పోలీస్ పరిశీలకులు దీపక్ మిశ్రా అన్నారు.బుధవారం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్, సాధారణ కౌశిగన్, బాలకిషన్ ముండా అదనపు కలెక్టర్ ప్రియాంక లతో కలసి మీడియా సెంటర్, బ్యాంక్...

అనుమతులు లేకుండా నడుస్తున్న ధ్యాన్ పబ్లిక్ స్కూల్..

రంగారెడ్డి జిల్లా, బీ.ఎన్. రెడ్డి నగర్, టీచర్స్ కాలనీలో స్కూల్ నిర్వహణ.. అక్రమంగా ఇంటి ఆవరణలో కొనసాగుతున్న మరో స్కూల్ ఈషా స్కూల్ ఆఫ్ లెర్నింగ్.. అధికారులకు ఫిర్యాదు చేసిన మాసారం ప్రేమ్ కుమార్.. జిల్లా విద్యాశాఖ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా యాదిరెడ్డి నిలయం, టీచర్స్ కాలనీ, బి.యన్ రెడ్డి నగర్, రంగారెడ్డి జిల్లాలో ధ్యాన్ పబ్లిక్...

మోకుదెబ్బ జిల్లా అధ్యక్షులు గుల్లపల్లి వెంకటేష్ గౌడ్ నుతొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం

గౌడ జనాక్కుల పోరాట సమితి ఎ రాజకీయ పార్టీ కి అనుబంధం కాదు రాజకీయాలకు అతీతంగా మోకుదెబ్బ ను రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం చేస్తాం మోకుదెబ్బ జిల్లా అధ్యక్షులు గుల్లపల్లి వెంకటేష్ గౌడ్ ను తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని, గౌడ జనాక్కుల పోరాట సమితి ఎ రాజకీయ పార్టీ కి అనుబంధం కాదు అని...

విమర్శలకు దారితీస్తున్న జిల్లా పోలీసుల తీరు..

మంత్రిని పొగడ్తలతో ముంచెత్తిన జిల్లా ఎస్పీ. విద్యార్థులతో కలిసి తీన్మార్ స్టెప్పులేసిన సిఐ.సోమ్ నారాయణ సింగ్. జిల్లా పోలీస్ ల తీరుతో ప్రజల్లో నవ్వుల పాలు.. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సూర్యాపేటజిల్లాలో చోటు చేసుకున్న సంఘటన.. సూర్యాపేట, 12 జూన్ (ఆదాబ్ హైదరాబాద్) :నిత్యం బిజీగా ఉండే పోలీసులు స్టూడెంట్స్ తో కలిసి స్టెప్పులు వేసిన సంఘటన సూర్యాపేట...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -