Friday, May 3, 2024

devotees

క్రిస్మస్‌ వేడుకలకు పటిష్టమైన భద్రత బందోబస్త్‌..

క్రిస్మస్‌ వేడుకలకు చర్చి సందర్శించే భక్తులు సుఖ సంతోషాలతో పండుగను జరుపుకోవాలి క్రిస్మస్‌ జాతర పై కమాండ్‌ కంట్రోల్‌ సి.సి. కెమెరాల, డ్రోన్‌ కెమెరా ద్వారా నిఘా సమాచారం కోసం ప్రత్యేక పోలిస్‌ కంట్రోల్‌ రూమ్‌ జిల్లా అదనపు ఎస్‌.పి. అడ్మిన్‌.ఎస్‌. మహేందర్‌ మెదక్‌ : మెదక్‌ పట్టణంలో గల ప్రపంచ ప్రసిద్ది సి.ఎస్‌.ఐ. చర్చ్‌లో క్రిస్మస్‌ వేడుకల సంద...

జూలై నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలు..

తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై నెలలో జరగనున్న ఉత్సవాల వివరాలను టీటీడీ అధికారులు వెల్లడించారు. జూలై 1న శని త్రయోదశి, జూలై 3న ఆషాఢ పూర్ణిమ, వ్యాస పూజ, గురు పూర్ణిమ వేడుకలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. 13న సర్వ ఏకాదశి, 15న శని త్రయోదశి, 17న శ్రీవారి ఆణివార ఆస్థానం, 22న ఆండాళ్ తిరువాడిపురం...

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం..

వేసవి సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల కొండ కిటకిటలాడుతుంది. కొండపై ఉన్న కంపార్ట్‌మెంట్లు నిండిపోగా కృష్ణతేజ గెస్ట్‌హౌజ్‌ వరకు భక్తులు బారులు తీరి ఉన్నారు. నిన్న స్వామివారిని 88,604 మంది భక్తులు దర్శించుకోగా 51,251...
- Advertisement -

Latest News

మనసిక్కడ… పోటీ అక్కడ..!

సికింద్రాబాద్‌ ఎంపీ స్థానంలో విచిత్ర పరిస్థితి! బరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు! ఎమ్మెల్యే పదవిపైనే ఆసక్తి! ఎంపీగా పోటీపై ఇద్దరిలోనూ అయిష్టత..! మొక్కుబడిగా ఎన్నికల ప్రచారం! పద్మారావు, దానం...
- Advertisement -