Monday, May 13, 2024

dasoju sravan

రేవంత్ పే పట్ల జాగ్రత్త…

తెలంగాణ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉంది… తెలంగాణ కాంగ్రెస్ పతనాన్ని చూస్తే జాలేస్తుంది. ఎద్దేవా చేసిన బీ.ఆర్.ఎస్. నాయకులు దాసోజు శ్రవణ్.. హైదరాబాద్ : ఒకప్పుడు సిద్ధాంతాలకు ప్రజా సంక్షేమానికి కట్టుబడ్డ కాంగ్రెస్ పార్టీ, నేడు రాజకీయాలను వ్యాపారంగా, డబ్బు సంపాదనకు సులువైన మార్గంగా భావించే రేవంత్ రెడ్డి చేతిలో బంధీ కావడం సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి...

మనసున్న మహానేత కెసిఆర్..

బీఆర్ఎస్ కార్యకర్తలని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు.. కన్న తండ్రిలా కాపాడుకుంటున్నారు. ప్రజలందరినీ రాజకీయాలకు అతీతంగా చూసుకుంటున్నాడు.. కొనియాడిన బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ దాసోజు శ్రవణ్.. హైదరాబాద్: ఎవరికైనా కుటుంబ సభ్యుడిని కోల్పోవడం చాలా దురదృష్టకరం. ఆ వ్యక్తి కుటుంబ పెద్ద లేదా ఏకైక జీవనాధారం అయితే మరింత బాధాకరం. ఇది గ్రహించిన సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ కార్యకర్తలందరికి జీవిత...

కేసీఆర్ కి కృతజ్ఞతలు..

గవర్నర్ కోటా కింద తనను ఎమ్మెల్సీగా పరిగణించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి, కేటీఆర్ కి హృదయపూర్వక ధన్యవాదాలు. తెలియజేశారు డాక్టర్ శ్రవణ్ దాసోజు, ఎమ్మెల్సీ..

ప్రధాని మోడీకి కళ్లు మూసుకుపోయాయి.. తెలంగాణ అభివృద్ధి కనుపడట్లే

కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం 40 శాతం కరప్షన్ కు పాల్పడుతుందని ప్రజలు గద్దె దించారు. ప్రధాని మోడీ ..ప్రతిపక్ష పార్టీలు కరప్షన్ కు పాల్పడుతున్నాయని చెప్పడం సిగ్గుచేటు.. 20 వేల కోట్ల లోకోమోటివ్ ఫ్యాక్టరీ తన్నుకుపోయిన ప్రధాని.. రూ. 520 కోట్ల రైల్వే వ్యాగన్ రిపేర్ షాప్ పెట్టడం ఏంటి..? ఘాటు విమర్శలు చేసిన సీనియర్ నేత డా. దాసోజు...

రేవంత్ రెడ్డి .. నీది నోరా మోరా ? బీజేపీ కోవర్ట్.. రేవంత్ రెడ్డి: డా. దాసోజు శ్రవణ్

‘చిల్లర మాటలకు, అవాకులు చావాకులకు, నిరాధారమైన మాటలకు మారుపేరుగా మారిన రేవంత్ రెడ్డి.. కేసీఅర్ నాయకత్వంలో తెలంగాణలో జరుగుతున్న అద్భుతమైన అభివృద్ధిని ఓర్వలేక మరోసారి చిల్లరమల్లర మాటలకు పాల్పడ్డారు. గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రానికి రావాల్సిన నిధులు కోసం సాధికారత కలిగిన నాయకుడిగా కేంద్రమంత్రులని కలవడానికి వెళితే.. ఒక...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -