Saturday, May 4, 2024

darshanam

తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న ముఠా గోపాల్..

తిరుమల: కుటుంబ సమేతంగా శనివారం రోజు కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి ముషీరాబాద్ నియోజకవర్గం ముద్దుబిడ్డ.. ముషీరాబాద్ నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత.. ముషీరాబాద్ నియోజకవర్గం భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే అభ్యర్థి ముఠా గోపాల్, యువ నాయకులు ముఠా జయసింహ..

శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం..

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. దీంతో తిరుమల పరిసరాల్లో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనానికి 29 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 71,073...

19న శ్రీవారి ఆర్జిత, దర్శన టికెట్ల విడుదల

సెప్టెంబర్‌ నెల కోటాకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను 19న విడుదల చేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది. ఆర్జిత సేవలకు సంబంధించి లక్కీడిప్‌ కోసం ఈ నెల 19 నుంచి 21 వరకు వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించింది. ఆగస్టు 27-29 వరకు జరగనున్న పవిత్రోత్సవాల సేవా టికెట్ల కోటాను ఈ నెల...

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు..

కొనసాగుతున్న భక్తుల రద్దీ.. నిండిపోయిన 31 కంపార్టుమెంట్లు.. నేటి హుండీ ఆదాయం దాదాపు రూ. 3.5 కోట్లు..కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమల లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవుల కారణంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమలగిరిలోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. నిన్న స్వామివారిని 75,229 మంది భక్తులు దర్శించుకోగా 35,618...
- Advertisement -

Latest News

ఉచితాలు.. ఉచితాలు

ఉచితాలను అలవాటు చేసి కష్టపడే ప్రయత్నాన్ని దూరం చేస్తున్నారు రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని పొందుపరచడం కోసం ప్రజలను సోమరితనానికి అలవాటు చేస్తున్నారు. ఎవరికి కావాలి ఉచితాలు...
- Advertisement -