తప్పుల తడకగా ధరణి పోర్టల్
మరింత లోతైన అధ్యయనం చేయాల్సిందే
ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి వెల్లడి
పోర్టల్పై మూడోసారి సీసీఎల్ఏలో సమావేశం
హైదరాబాద్ : వీలయినంత తొందరగానే ధరణి సమస్యలపై మధ్యంతర నివేదిక ఇస్తామని కోదండరెడ్డి నేతృత్వంలోని కమిటీ తెలిపింది. మూడోసారి సీసీఎల్ఏ లో సమావేశమైన కమిటీ.. అనేక అంశాలపై చర్చించింది. ధరణి పోర్టల్ ప్రారంభం నుంచే అనేక...
కాంగ్రెస్ పాలనలో భూ కబ్జాలు, దందాలు, పైరవీకారులదే హవా
కాంగ్రెస్ వస్తే మళ్లీ కష్టాలు కొనితెచ్చుకున్నట్లే
వచ్చే రోజుల్లో మరింత అభివృద్ధి
కాంగ్రెస్ 55 ఏళ్ల పాలనను ఎవరూ మర్చిపోవద్దు : సిఎం కెసిఆర్
కరీంనగర్ : పైరవీకారులు, దళారీలు, భూకబ్జాల దందాతో కాంగ్రెస్ వస్తుంది.. దయచేసి రైతులు అప్రమత్తంగా ఉండాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. కరీంనగర్ నియోజకవర్గంలో...
వీ.ఆర్.ఓ. వ్యవస్థను రద్దు చేసిన కేసీఆర్..
ఇప్పుడు వీ.ఆర్.ఏ. వ్యవస్థకు తిలోదకాలు..
గ్రామాల్లోని ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసే కుట్ర..
గతంలో ప్రతి భూమి ఖాతా, పహాణీ నమోదయ్యేది..
కొరవడిన గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంకు పార్సిల్స్ వ్యవస్థ..
చరిత్ర పుస్తకాల్లో తప్ప ప్రభుత్వ భూములుకనుమరుగయ్యే ప్రమాదం..
ధరణిలో జోరుగా సాగుతున్న దగా..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రపై ' ఆదాబ్ ' ప్రత్యేక...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...