Saturday, July 27, 2024

current

అభివృద్ది కోసం పదేళ్లపాటు కష్టపడ్డాం

మహాలక్ష్మితో ఆటోడ్రైవర్లకు గోస ఎక్కడా 24 గంటల కరెంట్‌ రావడం లేదు చేవెళ్ల అసెంబ్లీ సమీక్షలో కేటీఆర్‌ విమర్శలు హైదరాబాద్‌ : పదేండ్లు ఎంతో కమిట్‌మెంట్‌తో పనిచేశామని.. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సర్కారును నడిపించామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మూడోవంతు సీట్లను ఇచ్చి బలమైన ప్రతిపక్షంగా పనిచేయమని ప్రజలు బీఆర్‌ఎస్‌ను...

బాపట్ల వద్ద తీరం దాటిని మిచాంగ్‌

తుఫాన్‌ ధాటికి నేలకొరిగిన చెట్లు కూలిన కరెంట్‌ స్తంభాలు..పలుచోట్ల విద్యతు అంతరాయం కొట్టుకు పోయిన గుడిసెలు..నీటమునిగిన పంటలు తీరప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక విశాఖపట్నం : తుఫాన్‌ మిచాంగ్‌.. తీరం దాటింది. చీరాల, బాపట్ల మధ్య.. తీరం దాటింది. తీరం దాటే సమయంలో 110 కిలోవిూటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచాయి. గాలుల తీవ్రతకు...

ఒక్క గంట కరెంట్‌ పోయినా నిలదీస్తాం

మాజీమంత్రి నిరంజన్‌ రెడ్డి హెచ్చరిక వనపర్తి ; ఓడినా తాఆము ప్రజల కోసం పనిచేస్తామని, నిరంతరం ప్రజల్లో ఉంటూ సమస్యలను ఎత్తి చూపుతామని… ఒక్క గంట కరంటు ఆగినా వెంటాడుతాం.. వేటాడుతామని మాజీ మంత్రి నిరంజర్‌ రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడారు....

రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి..( ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారన్న దాసోజు శ్రవణ్ )

3 ఎకరాల రైతుకు 3 గంటల విద్యుత్ చాలు అని అనడం అవివేకం.. రేవంత్ రెడ్డి మూర్ఖుడు చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు.. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీకి పట్టిన శని రేవంత్ రెడ్డి.. సభ్యత , సంస్కారం లేకుండా రేవంత్ రెడ్డి మాటలు.. ఉచిత కరెంట్ ఫై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రైతులను ‌కకావికలం చేస్తున్నాయి....
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -